పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
300కిలోమీటర్లు పూర్తయిన షర్మిల యాత్ర
10 Nov 2012 12:21 PM
మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. శనివారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఆమె ఈ మైలు రాయిని దాటారు. తుగ్గలి నుంచి రాతన గ్రామానికి మధ్యలో ఆమె మూడు వందల కిలోమీటర్ల యాత్రను పూర్తిచేశారు. వేలాది మంది వెంట నడుస్తుండగా.. ప్రజలు జగన్నినాదాలు చేస్తుండగా ఆమె యాత్ర ఉత్సాహభరితంగా సాగుతోంది.
రాతన: