‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
13న రాష్ట్రపతిని కలువనున్న వైయస్ఆర్సీపీ నేతల బృందం
08 Nov 2018 3:33 PM
న్యూఢిల్లీ: ఈ నెల 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కలువనుంది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటనను రాష్ట్రపతికి వివరించేందుకు పార్టీ నేతల బృందం రాష్ట్రపతిని కలువనుంది. వైయస్ జగన్పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని వైయస్ఆర్సీపీ నేతలు రాష్ట్రపతిని కోరనున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ను వైయస్ఆర్సీపీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే గవర్నర్కు వినతిపత్రం అందజేశారు.