గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
చంద్రబాబు వరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
14 Jan 2019 2:21 PM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్: చంద్రబాబు వరాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని నిరుద్యోగ భృతి ప్రకటించారని, అది కూడా అరకొరగా ఇచ్చారని మండిపడ్డారు.
పింఛన్లు రూ.2 వేలు చేశారని, తొమ్మిది గంటల కరెంటు అంటూ అన్నీ కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు కంటి తుడుపుగా ప్రకటించి ప్రజలనకు ఏదో చేస్తున్నానని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తానిచ్చి వాగ్ధానాలను అమలు చేసేవారన్నారు.