వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
22 Jul 2020 12:52 PM
ప్రకాశం: చీరాలలో దాడికి గురై న దళిత సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నుంచి సీఎంవో కార్యాలయ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.