కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
అడ్మిషన్లు గతంలో కంటే 4 లక్షలు పెరిగాయి
03 Aug 2021 10:02 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
నాడు-నేడు పథకం, ఇంగ్లిష్ మీడియం కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గతంలో కంటే 4 లక్షలు పెరిగాయి. ఈ నెల 16న పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా అదే రోజున రెండో విడత నాడు-నేడు పనులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.