కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణంరాజు కీలుబొమ్మ
25 Aug 2021 3:54 PM
ఎంపీ మోపిదేవి వెంకటరమణ
గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలుబొమ్మగా మారారని వైయస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. వైయస్ జగన్ బొమ్మతో గెలిచి..నైతిక విలువలు లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియా ద్వారా రఘురామ తన ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రఘురామకృష్ణంరాజు తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.