చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి
13 May 2020 10:58 AM
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.