మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
సీఎం చొరవతోనే టీటీడీలో సన్నిధి యాదవులకు వారసత్వ హక్కు
16 Jun 2020 5:56 PM
ఎమ్మెల్యే పార్థసారధి
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే టీటీడీలో సన్నిధి యాదవులకు వారసత్వ హక్కు వచ్చిందని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. ఈ హక్కు కల్పించిన సీఎం వైయస్ జగన్కు యాదవుల తరఫున పార్థసారధి కృతజ్ఞతలు తెలిపారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.