మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
టీడీపీ అవినీతిపై సీట్ వేయడం సబబే
24 Feb 2020 4:02 PM
ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
చిత్తూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిపై సిట్ వేయడం సబబే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సిట్ ద్వారా అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయన్నారు.ఈఎస్ఐ స్కామ్ సిగ్గు చేటని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు తప్పులు చేయకపోతే భయమెందుకని ప్రశ్నించారు.