స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి
దేశంలోనే ఏపీ నంబర్ వన్ అవుతుంది
24 Feb 2020 12:17 PM
మంత్రి పినిపి విశ్వరూప్
విజయనగరం: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలుపుతారని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. విజయనగరం సభలో ఆయన మాట్లాడుతూ..జగనన్న వసతి దీవెన అనే అద్భుతమైన పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికే నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. అమ్మ ఒడి ద్వారా ఆర్థిక చేయూత నందించారు. రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. మీరు చేస్తున్న కృషికి మా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం.