పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
వైయస్ఆర్..రైతుల కలను నెరవేరుస్తున్న సీఎం వైయస్ జగన్
28 Feb 2020 4:05 PM
మంత్రి తానేటి వనిత
పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, రైతుల కలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. 2021 కల్లా పోలవరం పూర్తయ్యేలా ప్రణాళిక సూచించారని మంత్రి తానేటి వనిత తెలిపారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరంపై విస్తృతంగా సమీక్షించారని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారని చెప్పారు. పోలవరం రివర్స్ టెండరింగ్లో రూ.630 కోట్లు ఆదా చేసిన ఘనత సీఎం వైయస్ జగన్దే అన్నారు. చంద్రబాబు పోలవరం పేరుతో దోపిడీ చేశారని విమర్శించారు.