టీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్న
ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ బురద జల్లుతున్నారు
10 Dec 2019 11:42 AM
మంత్రి శ్రీరంగనాథ్రాజు
అసెంబ్లీ మీడియా పాయింట్: ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ బురద జల్లుతున్నారని మంత్రి శ్రీరంగనాథ్రాజు పేర్కొన్నారు. సివిల్ సప్లయ్కి కేంద్రం రూ.4,600 కోట్లు ఇస్తే పసుపు కుంకుమ అంటూ ఆ డబ్బును చంద్రబాబు మళ్లించారని తెలిపారు.కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే మేం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని చెప్పారు.