వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ పాలన
20 Apr 2021 5:24 PM
మంత్రి శంకర్ నారాయణ
అనంతపురం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. స్కూళ్లు బంద్ చేయడంతో కరోనా కట్టడికి ఉపయోగపడుతుందన్నారు. కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. బెడ్స్, టెస్టింగ్లు అందరికీ అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.