కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అచ్చెన్న తప్పు చేశాడు కాబట్టే జైలుకు
17 Jun 2020 2:27 PM
అమరావతి: ఈఎస్ఐ వ్యవహారంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. శాసన మండలిలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... కాపు ఉద్యమం సమయంలో మూడు వేల మంది పోలీసులతో ముద్రగడను అరెస్ట్ చేయించారని... దీన్ని ఎలా చూడాలని టీడీపీ సభ్యులను ప్రశ్నించారు.