చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఓటమి భయంతో టీడీపీ దుష్ప్రచారం
10 Mar 2020 4:17 PM
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: స్థానిక సంస్థల్లో ఓడిపోతారనే భయంతో చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నాడని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉక్రోశంతోనే చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు వంతపలికే మీడియా, పత్రికలు వలంటీర్లపై అభూతకల్పన వార్తలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. పులివెందుల సతీష్రెడ్డి, డొక్కా, రెహమాన్ టీడీపీని ఎందుకు వీడారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.