మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు యనమల సిద్ధమా?
28 Dec 2022 4:13 PM
కాకినాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు యనమల సిద్ధమా? అని మంత్రి దాడిశెట్టి రాజా సవాలు విసిరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మంత్రి మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్లకు లెక్క తెలియకుండా బాబు అప్పులు పెట్టారని మంత్రి విమర్శించారు.