నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
కాసేపట్లో బీసీ ముఖ్య నేతల భేటీ
26 Nov 2022 11:41 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్కుమార్యాదవ్, పార్థసారధి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, తదితరులు పాల్గొననున్నారు. రానున్న రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.