మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బలవంతపు విత్డ్రా ఆరోపణలు అవాస్తవం
03 Mar 2021 2:30 PM
హోం మంత్రి మేకతోటి సుచరిత
గుంటూరు: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బలవంతపు విత్డ్రా ఆరోపణలు అవాస్తమని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. టీడీపీ నేతల ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందిరికీ అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం పేదవారిని గాలికొదిలేసిందని ఆమె అన్నారు.