చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జనం ఛీ కొట్టినా చంద్రబాబు మారలేదు
19 Nov 2022 5:56 PM
మాజీ మంత్రి కన్నబాబు
కాకినాడ: జనం ఛీ కొట్టినా చంద్రబాబు మారలేదని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. జనం గుండెల్లో సీఎం వైయస్ జగన్ చిరస్థాయిగా ఉండిపోతున్నారన్న భయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారని విమర్శించారు.