జనం ఛీ కొట్టినా చంద్రబాబు మారలేదు

మాజీ మంత్రి కన్నబాబు
 

కాకినాడ: జనం ఛీ కొట్టినా చంద్రబాబు మారలేదని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. జనం గుండెల్లో సీఎం వైయస్‌ జగన్‌ చిరస్థాయిగా ఉండిపోతున్నారన్న భయంతో  చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్ర  అసహనంతో రగిలిపోతున్నారని విమర్శించారు.
 

Back to Top