ఆముల్ ప్రాజెక్ట్, మత్స్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆముల్ ప్రాజెక్ట్, మత్స్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేట్టారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Back to Top