మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రతి పల్లెకు ఇంటర్ నెట్ ఏర్పాటుపై సీఎం సమీక్ష
26 Apr 2021 12:23 PM
తాడేపల్లి: ప్రతి పల్లెకు ఇంటర్ నెట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీ ఫైబర్ గ్రీడ్ చైర్మన్ గౌతమ్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు, ఉద్యోగులకు నెట్ సౌకర్యం కల్పించడంపై అధికారులపై సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు.