చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
కడప మహావీర్ సర్కిల్ చేరుకున్న సీఎం వైయస్ జగన్
09 Jul 2021 4:03 PM
వైయస్ఆర్ జిల్లా: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప నగరంలోని మహావీర్ సర్కిల్కు చేరుకున్నారు. వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.305 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి, స్టేడియంలో అభివృద్ధి పనులను ప్రారంభించి, క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతారు. అక్కడే ఫొటో గ్యాలరీని పరిశీలిస్తారు. క్రీడాకారులతో సీఎం మాట్లాడుతారు.