రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చలో విశాఖ
15 Oct 2022 11:34 AM
విజయనగరం: వికేంద్రీకరణకు మద్దతుగా "విశాఖ గర్జన"కు ఎచ్చెర్ల ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బయలుదేరిన ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు , గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు అన్ని ప్రాంతాల అభివృది కొరకు వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకోవటానికి ‘’విశాఖ గర్జన’’ పేరుతో భారీ ర్యాలీ కావున ఉత్తరాంధ్ర అభివృద్ది కొరకు మన వాణిని వినిపించటానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో గల ప్రజలు వైయస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరారు.