మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వార్షిక బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం
17 Jun 2020 3:43 PM
అమరావతి: 2020–2021వ సంవత్సర వార్షిక బడ్జెట్కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు బుధవారం ముగిశాయి. రెండు రోజుల సమావేశాల్లో పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే ఎన్ఆర్సీకి సంబంధించి, ఆక్వా అథారిటీ బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. అంతకు ముందు సరిహద్దుల్లో వీర మరణం పొందిన జవాన్లకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలుపుతూ తీర్మానం చేసింది.