వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
కొత్తు బొగ్గు కర్మాగారాలు 2021లో అందుబాటులోకి వస్తున్నాయి
17 Dec 2019 12:30 PM
బాలినేని శ్రీనివాసరావు
ఇప్పుడు సప్లెస్ విద్యుత్ ఉంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్యుత్ ఏర్పాటు చేసుకుంటున్నాం. 2018 ఏప్రిల్ లో ఫీడర్ల సంఖ్య 53016 ఉన్నాయి. 2019లో ఫీడర్ల సంఖ్య 44406. 1600 మెగావాట్లు కొత్త బొగ్గు కర్మాగారాలు 2021లో అందుబాటులోకి వస్తాయి. అంతరాయాలు లేని విద్యుత్ అందిస్తున్నాం. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు.