<p style="text-align:justify">ఓటుకు నోటు వ్యవహారంలోతనను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడుతోన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్కు ఇంతకు ఇంత గుణపాఠం చెప్పి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ..రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీలను కలవడానికి చంద్రబాబునాయుడు ప్రత్యేకవిమానంలోఢిల్లీవెళ్లారు.విమానాశ్రయంలో చంద్రబాబునాయుడికి ఘనస్వాగతం లభించింది.సాక్షాత్తూ నరేంద్రమోడీయే...చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయం వచ్చారు. ఏ ముఖ్యమంత్రికీ దక్కని గౌరవంతనకు మాత్రమే దక్కడంతో చంద్రబాబునాయుడు ముసిముసినవ్వులు నవ్వుకుంటూ నరేంద్రమోడీకి షేక్హ్యాండ్ఇచ్చారు.అక్కడి నుండి నరేంద్రమోడీ ..చంద్రబాబు ఒకేకారులో మోడీ నివాసానికి వెళ్లారు.<p style="text-align:justify">ఎక్కువ శషభిషలు లేకుండా చంద్రబాబునాయుడు పాయింట్కి వచ్చేశారు.సాటి ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసీ ఆర్తననురెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారని చంద్రబాబు మోడీకి చెప్పారు. రాజకీయాల్లో ఎమ్మెల్యేల బేరసాలు మామూలే అన్నవిషయం కేసీఆర్కు తెలీదా అని చంద్రబాబు నిలదీశారు.కేవలం హైదరాబాద్ కేసీఆర్ ఆధీనంలో ఉంది కాబట్టే ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. తన గౌరవానికి తగిలిన దెబ్బకు సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.</p><p style="text-align:justify">అన్నీ విన్న నరేంద్రమోడీ...మీకేం కావాలంటే అదిచేస్తాం. చెప్పండి ఏం చేయమంటారు అనిఅడిగారు.చంద్రబాబు తడుముకోకుండా హైదరాబాద్పైనా..అక్కడి పోలీసులపైనా పూర్తిపెత్తనంతనకే ఉండాలని కోరారు. దాందే ముంది రాజ్యాంగాన్ని సవరించేసి మీరు చెప్పినట్లే చేద్దారి అని నరేంద్రమోడీ బదులిచ్చారు. ఒకగంట తర్వాత రాష్ట్రపతి భవన్నుంచి ఫోనువచ్చింది. చంద్రబాబు కోరుకున్న విధంగా...ప్రభుత్వం ఎలాంటి ఆర్డినెన్స్ను జారీచేసినా ఓకేచేసేద్దాం అని ప్రణబ్ముఖర్జీ స్వయంగా చెప్పారు.</p><p style="text-align:justify">చంద్రబాబునాయుడు..మోడీ టిఫిన్లు చేసి చేతులు కడుక్కుంటోండగా నేపి.ఎం.ఓ.ఆఫీసు నుంచి ఆర్డినెన్స్జారీ అయిపోయింది. దాని ప్రకారం హైదరాబాద్నగరంపై సకల హక్కులూ..పెత్తనం అంతా ఏపీ ముఖ్యమంత్రికే దారాదత్తంచేశారు.మోడీతో స్వచ్ఛభారత్గురించి కాసేపు మాట్లాడాక చంద్రబాబునాయుడు ఆర్డినెన్స్కాపీని జోబులోపెట్టుకుని హైదరాబాద్బయలుదేరారు. హైదరాబాద్లో అడుగుపెట్టిన వెంటనే ఏపీడిజిపిరాముణ్ని పిలిపించారు. ఇ మీడియట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్నుఆయన తనయుడు కేటీఆర్నుమేనల్లుడు హరీష్రావును..తన మాటలను గుట్టుచప్పుడు కాకుండా రికార్డ్చేయించి..తమ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని 50 లక్షల రూపాయలతోసహావీడియోలోబంధించి..ఆతర్వాతరేవంత్రెడ్డినిబంధించి కొన్నిరోజుల తరబడి తనకు నిద్రలేనిరాత్రులను మిగిల్చిన తెలంగాణ ఏసీబీడిజిఏకేఖాన్నీఅరెస్ట్చేసేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.హైదరాబాద్పైఆజమాయిషీ మనదేనంటూ మోడీ జారీ చేసిన ఆర్డినెన్స్కా పీని కూడ రాముడికి చూపించారు.అంతే డిజిపిరాముడురెట్టించిన ఉత్సాహంతో బలగాలతో వెళ్లి క్యాంప్ ఆఫీసులో నిద్రపోతోన్నకేసీఆర్నుఅరెస్ట్చేశారు. ఆయనకుమారుడు..మేనల్లుడులనుకూడాఅరెస్ట్చేశారు. ఏకేఖాన్కుబేడీలువేసిజీపుఎక్కించారు.</p><p style="text-align:justify">అందరినీ జైలుకు తీసుకుపోండి అని ఆదేశించిన చంద్రబాబు ఒక్కనిముషం ఆగి..లోలో నేనవ్వుకునిరాముడు చెవిలో ఏదోచెప్పారు.</p><p style="text-align:justify">రాముడు ఈఅందరినీ ఓపెన్టాప్జీపుఎక్కించిహైదరాబాద్నగరమంతాఊరేగించిచంచల్గూడజైలువైపునకుతీసుకెళ్తున్నారు.</p> ఈదృశ్యంచూస్తూచంద్రబాబునాయుడితోపాటు..ఆయనమంత్రివర్గసభ్యులుపగలబడినవ్వుకుంటున్నారు. ఆఆనందంలోమంత్రిఅచ్చెన్నాయుడుఓరాతిముక్కను కేసీఆర్అండ్కోనుతీసుకెళ్తోన్నజీపువైపువిసిరారు. అదికాస్తాజీపుకుతగిలిఅంతేవేగంతోవెనక్కివచ్చిచంద్రబాబునాయుడితలకితగిలింది. బాధతోచంద్రబాబు<br/><br/>- కవి కాకి </p>