వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఘనంగా ప్రారంభమైన రెండో రోజు ప్లీనరీ
09 Jul 2022 10:47 AM
సభా వేదికకు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. మహానేతకు నివాళి
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, వైయస్ విజయమ్మ లక్షలాది నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సభా వేదికపైకి చేరుకున్నారు. వేదికపై ఉన్న నేతలను పేరుపేరునా పలకరించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ జగన్, వైయస్ విజయమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రెండో రోజు ప్లీనరీలో ప్రధానంగా అజెండాకు సంబంధించి సామాజిక సాధికారత, పరిశ్రమలు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా దుష్టచతుష్టం మీద తీర్మానాలను వైయస్ఆర్ సీపీ ఆమోదించనుంది.