చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రజల కోరిక నేరవేరింది
06 Sep 2019 12:39 PM
ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు
శ్రీకాకుళం: పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడంతో ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరిందని ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు అన్నారు. శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వం యువకులను మోసం చేసిందని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. చెప్పిన మాట ప్రకారం చేస్తున్న నాయకుడు వైయస్ జగన్ ఒక్కరే అన్నారు. రూ.600 కోట్లతో ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయడం హర్షనీయమన్నారు. ఉద్దానం పునర్మిణానికి సీఎం వైయస్ జగన్ కృషి అభినందనీయమన్నారు.