వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతులు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే పాదయాత్ర
15 Nov 2019 3:23 PM
రెండో రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కాటసాని పాదయాత్ర
కర్నూలు: రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి యాగంటి క్షేత్రం నుంచి శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర శుక్రవారం రెండో రోజు కొనసాగుతోంది. 7 రోజుల పాటు 180 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే పాదయాత్ర చేయనున్నారు. యాగంటి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన రాంభూపాల్రెడ్డి అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టగా, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మద్దతు సంఘీభావం తెలిపారు. పాణ్యంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కాటసాని నివాళులర్పించారు.