కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
శవ రాజకీయాలు టీడీపీ నైజం
21 Feb 2019 2:24 PM
వైయస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు
కాకినాడ: శవ రాజకీయాలు తెలుగు దేశం పార్టీ నైజమనిౖ వెయస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. టీడీపీకి అధికార మదం ఎక్కువైందని ఆయన మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్పై ఆయన ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ను విమర్శించే అర్హత లోకేష్కు లేదని వ్యాఖ్యానించారు. జనంలోంచి గెలవలేక దొడ్డిదారిన లోకేష్ మంత్రి అయ్యారని చురకలంటించారు. వైయస్ జగన్ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడన్నారని తెలిపారు. వైయస్ జగన్ను భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుడిగా ప్రజలు చూస్తున్నారని చెప్పారు.మూడు నెలల్లో టీడీపీ కథేంటో తేలిపోతుందని హెచ్చరించారు.