రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విశాఖ అభివృద్ధి ఓర్వలేక టీడీపీ దుష్ర్పచారం
26 Sep 2019 12:31 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి
విశాఖ: నగర అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రానున్న కాలంలో విశాఖలో కబ్జాదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం ఖాయమన్నారు.వంద రోజుల్లో సీఎం వైయస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలకు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.