రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు
25 Mar 2019 11:40 AM
డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు
వైయస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు:టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని నెల్లూరు వైయస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి అన్నారు.టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వివిధ శాఖల అధికారుల సహకారంతోనే పంపిణీ జరుగుతుందన్నారు.మంత్రి నారాయణ అనుచరులు డబ్బు పంచుతున్నా పోలీసులు స్పందించడంలేదన్నారు.