కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు
25 Mar 2019 11:40 AM
డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు
వైయస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు:టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని నెల్లూరు వైయస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి అన్నారు.టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వివిధ శాఖల అధికారుల సహకారంతోనే పంపిణీ జరుగుతుందన్నారు.మంత్రి నారాయణ అనుచరులు డబ్బు పంచుతున్నా పోలీసులు స్పందించడంలేదన్నారు.