చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి
26 Oct 2019 11:38 AM
తెలుగు ప్రజలకు వైయస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు. వెలుగుల పండగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి. దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. తెలుగు ప్రజలకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.