వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్
10 May 2022 11:38 AM
భువనేశ్వర్లో శ్రీవారి దేవస్థానం ప్రారంభోత్సవ ఆహ్వానపత్రిక అందజేత
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒడిశాలోని భువనేశ్వర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవ ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అందజేశారు. ఈ నెల 21నుంచి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 26న స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆహ్వానపత్రిక అందజేసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు టీటీడీ డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి ఉన్నారు.అందజేసిన