పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
ఎగ్జిట్పోల్స్..టీడీపీకి రాజకీయాల నుంచి ఎగ్జిట్
21 May 2019 1:56 PM
తెలుగువారి గౌరవాన్ని చంద్రబాబు మంటగలుపుతున్నారు
ప్రజాతీర్పును చంద్రబాబు హుందాగా గౌరవించాలి
వైయస్ఆర్సీపీ నేత పండుల రవీంద్రబాబు
తూర్పుగోదావరి:ఎగ్జిట్పోల్స్ టీడీపీకి రాజకీయాల నుంచి ఎగ్జిట్ అని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఎద్దేవా చేశారు. 2024 నాటికల్లా టీడీపీ ముక్కలైపోతుందని తెలిసి చంద్రబాబు జాతీయ నేతలను డిస్ట్రబ్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ..తెలుగువారి గౌరవాన్ని దేశస్థాయిలో పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు.వైయస్ఆర్ కాంగ్రెస్కు 150 అసెంబ్లీ,25 ఎంపీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే 30–40 ఏళ్లు పాలిస్తారని చంద్రబాబులో వణుకు పుట్టి రకరకాలుగా వేషాలు వేస్తున్నారన్నారు.ప్రజాతీర్పును చంద్రబాబు హుందాగా గౌరవించాలని తెలిపారు.