కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సీఎం వైయస్ జగన్ను కలిసిన నాస్కామ్ మాజీ అధ్యక్షుడు రెంటాల చంద్రశేఖర్
17 Sep 2021 6:34 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ను నాస్కామ్ మాజీ అధ్యక్షుడు రెంటాల చంద్రశేఖర్ (రిటైర్డ్ ఐఏఎస్) మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో కేంద్ర ఐటీ శాఖ, టెలికమ్యూనికేషన్స్ కార్యదర్శిగానూ, కేంద్ర ప్రభుత్వ టెక్నాలజీ అడ్వైజర్ గ్రూప్లో సభ్యుడిగా ఆర్.చంద్రశేఖర్ పనిచేశారు. ఈ భేటీలో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు.