ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
రైళ్లలో అపరిశ్రుభమైన బెడ్రోల్స్ సరఫరా చేస్తున్నారు
27 Jun 2019 12:37 PM
రాజ్యసభలో రైల్వే ప్రయాణికుల సమస్యలను ప్రస్తావించిన ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీః రైల్వే ప్రయాణికుల సమస్యలను వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు.రైళ్లలో అపరిశ్రుభమైన బెడ్రోల్స్ సరఫరా చేస్తున్నారని ఏపీ సరిగా ఉండటం లేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.విశాఖపట్నం, తిరుపతి,చెన్నై,బెంగుళూరు వెళ్ళే రైళ్లల్లో తరుచూ ఈ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.ఏపీ ఎక్స్ప్రెస్,కోరమండల్,ఫలక్నుమా ఎక్స్ప్రెస్ల్లో సరిగా ఏసీ సదుపాయం ఉండటం లేదన్నారు.రైల్వేశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.రైళ్లలో క్లీన్ బెడ్రోల్స్,అంతరాయం లేకుండా ఏసీ సరఫరా చేయాలన్నారు.కనీస ప్రాథమిక సౌకర్యాలను పరిశుభ్రంగా కల్పించాలని కోరారు.