రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు 'జీరో'
16 May 2020 4:52 PM
63 మంది డిశ్చార్జ్, నమోదు కాని కొత్త కేసులు
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల అంకె జీరో అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 63 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేటితో మొత్తం బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాగా ప్రకాశం జిల్లా రికార్డులకెక్కింది. జిల్లాలో 20 వేలకు పైగా శాంపిల్ సేకరిస్తే దాదాపు 19 వేలకు పైగా కరోనా నెగిటివ్గా తేలింది. 63 మంది పాజిటివ్గా నిర్ధారణ అయితే మరో వెయ్యి కేసుల వరకు ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లా వైద్య బృందం, యంత్రాంగం కృషి ఫలితంగానే ప్రకాశం జిల్లా కరోనా కట్టడిలో ముందుందని రిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు.