కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వైయస్ జగన్
20 Feb 2021 11:28 AM
తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆరవ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశంలో పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్షా, తోమర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.