కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నాటా తెలుగు మహాసభలకు సీఎం వైయస్ జగన్కు ఆహ్వానం
19 Dec 2022 7:36 PM
తాడేపల్లి: నాటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని నాటా ప్రెసిడెంట్, సభ్యులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2023 జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డాలస్లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న నాటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్కు ఆహ్వానపత్రికను అందజేశారు.