కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
దేవినేని ఉమా కాదు..సొల్లు ఉమా
28 Jul 2021 12:19 PM
ఎమ్మెల్యే జోగి రమేష్
విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమా తీరును వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎండగట్టారు. చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్టులని మండిపడ్డారు. దేవినేని ఉమా కాదు..ఆయన ఓ సొల్లు ఉమా అని ఎద్దేవా చేశారు. మైలవరంలో మొత్తం దోచుకున్నది ఉమానే అని విమర్శించారు. దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్ దోచుకున్నారని తెలిపారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని జోగి రమేష్ స్పష్టం చేశారు. దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.