ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
దేవినేని ఉమా కాదు..సొల్లు ఉమా
28 Jul 2021 12:19 PM
ఎమ్మెల్యే జోగి రమేష్
విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమా తీరును వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎండగట్టారు. చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్టులని మండిపడ్డారు. దేవినేని ఉమా కాదు..ఆయన ఓ సొల్లు ఉమా అని ఎద్దేవా చేశారు. మైలవరంలో మొత్తం దోచుకున్నది ఉమానే అని విమర్శించారు. దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్ దోచుకున్నారని తెలిపారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని జోగి రమేష్ స్పష్టం చేశారు. దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.