కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
125 అడుగుల అంబేద్కర్ విగ్రహ తయారీని పరిశీలించిన మంత్రులు
13 Sep 2022 5:54 PM
హర్యానా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భుజాన వేసుకొని నడుస్తున్నారని మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, కొట్టు సత్యనారాయణ అన్నారు. హర్యానాలోని మనేసర్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ తయారీ పనులను మంత్రుల బృందం పరిశీలించింది. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సీఎం వైయస్ జగన్ తలపించారన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని మంత్రుల బృందం తెలిపింది.