కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వ్యవసాయం దండగ అంటే.. మేం పండుగ చేస్తున్నాం
19 Sep 2022 10:09 AM
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
అమరావతి: గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పండుగ చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఏపీలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు . రైతులకు మిల్లర్లకు సంబంధం లేకుండా చేస్తున్నామన్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు ధాన్యం అమ్ముకునే అవకాశం వుంటుందన్నారు. 21 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. టీడీపీ హయాంలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మేం ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామని తెలిపారు.