మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
త్వరలోనే నూతన ఐటీ పాలసీ
26 Feb 2021 3:08 PM
మంత్రి గౌతమ్రెడ్డి
విజయవాడ: రాష్ట్రంలో త్వరలోనే నూతన ఐటీ పాలసీ అమలు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. నాణ్యమైన ఉద్యోగాలు, దీర్ఘకాలిక పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ పాలసీ తెస్తామని చెప్పారు. విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆదాని డేటా సెంటర్ ద్వారా రూ.14 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఐటీ రంగంలోని ప్రముఖ సంస్థలను విశాఖకు తీసుకువస్తామని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తామని తెలిపారు.