మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
టీడీపీ నేతల మాటలు విడ్డూరం
18 Jun 2019 11:49 AM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: టీడీపీ నేతలు విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. పింఛన్ల పెంపు, ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై జరిగిన చర్చలో మంత్రి సమాధానం చెప్పారు. ఆశా వర్కర్లకు వేతనాలు రూ.10 వేలు పెంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే చెబుతాం. చంద్రబాబు ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ, పింఛన్లు పెంచారు. ఆయన ఇచ్చిన రుణమాఫీ చేయకుండా అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేసిన టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.