కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మూడు నెలలకోసారి జిల్లా సమీక్షా
30 Aug 2019 4:21 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం: ప్రతి మూడు నెలలకు జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.అధికారులు స్పష్టమైన నివేదికలతో సమావేశాని రావాలని తెలిపారు. సమావేశానికి హాజరుకాని వారికి నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు.