గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
జగన్ ప్రజలకు మంచిచేయాలనే పట్టుదలతో ఉన్నారు
01 Apr 2019 10:52 AM
జగన్పై ఒక ఆరోపణ కూడా రుజువు కాలేదు
హైదరాబాద్:వైయస్ జగన్పై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని సినీనటి,వైయస్ఆర్సీపీ నాయకురాలు జీవిత రాజశేఖర్ అన్నారు. హైదరాబాద్లోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ జగన్పై వచ్చిన ఆరోపణలు..ఆరోపణలుగానే మిగిలిపోయాయన్నారు.ఒక్క ఆరోపణలను కూడా రుజువు చేయలేకపోయారన్నారు. వైయస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు. వైయస్ జగన్ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారని ప్రజలకు మంచి చేయాలన్న పట్టుదలతో వైయస్ జగన్ ఉన్నారని తెలిపారు. వైయస్ జగన్కు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.