మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబుకే కాదు, టీడీపీకి కూడా 2024 చివరి ఎన్నికలు
21 Nov 2022 3:01 PM
మాజీ మంత్రి కొడాలి నాని
కృష్ణా: చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా 2024 చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎవరికీ భయపడేది లేదని, ఎంతమంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరన్నారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా తాను రెడీ అన్నారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరన్నారు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతానని చంద్రబాబు మాట్లాడాడని గుర్తుచేశారు. 2024 ఎన్నికల తరువాత ఇదేం ఖర్మరా అని బాబు, లోకేష్ అనుకుంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.