వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఇడుపులపాయ నుంచి వైయస్ జగన్ ఎన్నికల సమర శంఖారావం
13 Mar 2019 11:19 AM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్జగన్ మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమర శంఖారావం మోగించనున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 10.26 గంటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాను వైయస్ జగన్ విడుదల చేయనున్నారు.ఇడుపులపాయలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారాన్ని వైయస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తారు. పార్టీలో భారీ ఎత్తున చేరికల నేపథ్యంలో అభ్యర్థులపై తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో , సీనియర్లతో జాబితాపై కూలంకుషంగా అధినేత చర్చిస్తున్నారు.