కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
28 Jun 2021 11:57 AM
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
విజయవాడ: మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. దేశంలో ఏ సీఎం చేయని రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళలపై నేరాలకు త్వరగా శిక్ష పడేలా దిశ చట్టం తెచ్చామని తెలిపారు. ప్రతి రెండు వేల మందికి ఓ మహిళా పోలీసు నియామకం చేపట్టామని వివరించారు. దేశంలో ఎక్కడా ఇంత మంది మహిళా పోలీసులు లేరని వెల్లడించారు. ప్రతి మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.